మెహిదిపట్నంలో పర్యటించిన జోనల్ కమిషనర్

84చూసినవారు
మెహిదిపట్నంలో పర్యటించిన జోనల్ కమిషనర్
పక్కాగా శానిటేషన్ నిర్వహణ ఉండేలా చూడాలని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి సూచించారు. ఆదివారం మెహిదిపట్నం విజయ్ నగర్ కాలనీలో జోనల్ కమిషనర్ పర్యటించారు. స్థానికంగా కొనసాగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు చెత్తను క్లియర్ చేస్తూ ఉండాలని, ప్రజల నుంచి పిర్యాదులు రాకుండా చూడాలని కమిషనర్ సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్