భారీ వర్షం.. ఎండిపోయిన కంది పంట

57చూసినవారు
భారీ వర్షం.. ఎండిపోయిన కంది పంట
గండీడ్ మండలం రంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొగులయ్య తన 7 ఎకరాల పొలంలో కంది పంటను సాగు చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పంట పొలంలో నీళ్లు ఊట ఊరి పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి ఎంతో మంది రైతుల పంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయని, కొంత మాత్రం మిగిలిపోయిందిని, సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి తమకు పంట నష్టం చెల్లించాలని మొరపెట్టుకున్నాడు.

సంబంధిత పోస్ట్