పరిగిలో విషాదం

68చూసినవారు
పరిగిలో విషాదం
పరిగి మండలం జాఫర్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. కుల్కచర్ల వాసి హనుమంతు ముదిరాజ్ (45) జాఫర్పల్లి మోడల్ స్కూల్ పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రా. 11 గంటల సమయంలో అతడు తీవ్ర గుండె నొప్పితో మృతిచెందారు. స్కూల్లో ఆరేళ్లుగా హనుమంతు పీడీగా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులను దేశ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేలా కృషి చేశారు. పలువురు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్