ఎస్ ఎల్ జి హాస్పిటల్ లో 5కే రన్

71చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి లో ఎస్ ఎల్ జి ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ హార్డ్ డే సందర్భంగా ఆదివారం ఐదు కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి చైర్మన్ దండు శివరామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా డ్యాన్స్ లు యువతను ఉత్తేజపరిచాయి. చిన్నారులు, యువత అందరూ కలిసి పరుగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరుగులు పాల్గొన్న వారందరికీ దరపత్రాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్