కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పియస్ పరిదిలోని మంగళవారం సుభాష్ నగర్ స్మశానవాటిక వద్ద జైలర్(24)అనే బీహర్ యువకుడి దారుణహత్య జరిగింది. గుల్బర్గా కు చెందిన సలీం అనే వ్యక్తిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాడీని గాంధీ హస్పిటల్ తరలించారు. కేసునమోదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.