ఎమ్మెల్సీ ని కలిసిన నియోజకవర్గ ప్రజలు

553చూసినవారు
ఎమ్మెల్సీ ని కలిసిన నియోజకవర్గ ప్రజలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి శంబిపూర్ లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శనివారం పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్