ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ డిసిసి అధ్యక్షులు

546చూసినవారు
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ డిసిసి అధ్యక్షులు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలో గాంధీ నగర్లో మంగళవారం జామ మజీద్ మహమ్మదీయ, స్కైటన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ పార్టీకి వారి యొక్క ఆహ్వానం మేరకు ముఖ్యఅతిదులుగా రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రతాప్ ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యొక్క ఇఫ్తార్ పార్టీలు స్నేహబాంధవ్యాలను దృఢపరుస్తాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్