మే డే జెండా ఆవిష్కరణకు ఆహ్వానం

53చూసినవారు
మే డే జెండా ఆవిష్కరణకు ఆహ్వానం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధి రాజీవ్ గృహకల్పలో నిర్వహించబోయే ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కె.యం. ప్రతాప్ నీ మంగళవారం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి, బిజిలి కృష్ణ, గార శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్