రేపటి నుంచి మూడు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ

56364చూసినవారు
రేపటి నుంచి మూడు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ
మే 1 నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8.30 నుంచి 11 గంటల లోపు డీబీటీ ద్వారా అకౌంట్లోకి పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు. ఈ ప్రక్రియలో ఎవరికైనా పింఛన్ రాకపోతే మే 3న ఇంటికే పింఛన్ డబ్బులను తీసుకెళ్లి పంపిణీ చేయనున్నారు. బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ కాని వారికి ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్