కాంగ్రెస్‌ మునిగిపోతున్న నౌక: రాజ్‌నాథ్ సింగ్

84చూసినవారు
కాంగ్రెస్‌ మునిగిపోతున్న నౌక: రాజ్‌నాథ్ సింగ్
కాంగ్రెస్‌ మునిగిపోతున్న నౌక అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. నౌకకు అడుగున చిల్లు పడిందని, అది మునిగిపోకుండా ప్రపంచంలోని ఏ శక్తీ కాపాడలేదని అన్నారు. మధ్యప్రదేశ్‌‌లోని ఖాండ్వా, బద్వానీ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి నేతలంతా పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పిన వాళ్లేనని, అయితే ఆ పని చేయడంలో వాళ్లు విఫలమయ్యారని తెలిపారు.

సంబంధిత పోస్ట్