మాజీ డిసిపి రాధా కిషన్ ను జ్యుడీషియల్ రిమాండ్

2597చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కొంపల్లి లో జై బేరి కాలనీలో నాంపల్లి 14వ మెజిస్ట్రేట్ కన్యాలాల్ ముందు ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ అయిన మాజీ డిసిపి రాధా కిషన్ ను పంజాగుట్ట పోలీసులు శుక్రవారం హాజరు పరిచారు. ఫోన్ ట్యాపింగ్ వ్వవహరంలో టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్