మహిళను బండరాయితో మోది హత్య

5603చూసినవారు
మహిళను బండరాయితో మోది హత్య
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పియస్ పరిదిలో దుండిగల్ తండాలో మంగళవారం దారుణం జరిగింది. మహిళను బండరాయితో మోది హత్యచేసి ఈడ్చి గొయ్యిలో పారవేసిన సమాచారం ఉన్నది. మృతురాలు లంబాడి సక్కుబాయి (విడో 44సంవత్సరాలు)
అడ్డా కూలీగా జీవనం కొనసాగిస్తుంది. కొడుకు శేఖర్ పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొడుకే చంపి నీటి గుంతలో పడవేసినట్లు సమాచారం ఉన్నది.

సంబంధిత పోస్ట్