రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

66చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ నుండి గండి మైసమ్మ వచ్చే దారిలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ స్టేషన్ కొద్ది దూరంలో మేడ్చల్ నుండి గండిమైసమ్మ వస్తున్న టిప్పర్ టీవీఎస్ యాక్టివా ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు శంకరయ్య గౌడ్ వయస్సు 63, డిపోచంపల్లి వాసిగా గుర్తించారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్