నేడు అత్తాపూర్ కు కేటీఆర్ రాక

82చూసినవారు
నేడు అత్తాపూర్ కు కేటీఆర్ రాక
మూసి నిర్వాసితుస్తులను పరామర్శించడానికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం అత్తాపూర్ లోని లక్ష్మీ నగర్ కాలనీ, నందనవనం అపాయింట్మెంట్స్ కు రానున్నారని బిఆర్ఎస్ నాయకులు సుభాష్ రెడ్డి ఆదివారం తెలిపారు. మూసి ప్రక్షాళన ప్రాజెక్టులో ఇల్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించి వారితో మాట్లాడతారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్