ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ కార్యకర్తలు నివాళి

70చూసినవారు
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటిన నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాజకీయ నేతలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని రసూల్పురా లోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ కార్యకర్తలు పూలమాలలతో నివాళులు అర్పించారు

సంబంధిత పోస్ట్