సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి ప్రకటనతో సంబరాలు

72చూసినవారు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున శ్రీగణేష్ బరిలో నిలవనున్నట్లుగా శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గణేశ్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యర్థి ఇంటికి వెళ్లి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన కారణంగా, ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్