బ్రాహ్మణ బస్తీలో పర్యటించిన కార్పొరేటర్ సామల హేమ

59చూసినవారు
బ్రాహ్మణ బస్తీలో పర్యటించిన కార్పొరేటర్ సామల హేమ
కార్పొరేటర్ సామల హేమ స్థానికుల ఫిర్యాదు మేరకు వారసిగూడ బ్రాహ్మణ బస్తీలో అధికారులతో కలిసి శనివారం పర్యటించారు. స్థానికులు రోడ్డు గుంతలుగా మారిందని ప్యాచ్ వర్క్ చేయాలని ఫిర్యాదు చేయగా సంబధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని, త్వరగా ప్యాచ్ వర్క్ వేసి సమస్య పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్