కార్యకర్తలకు మనోధైర్యం నింపిన మంత్రి ఈటల రాజేందర్

68చూసినవారు
గత రెండు నెలలుగా హిందూ దేవాలయాలపై దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. శనివారం నాడు ముత్యాలమ్మ దేవాలయం దగ్గర జరిగిన లాఠీచార్జిలో గాయపడ్డ ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన సాయికుమార్ గౌడ్ ను ఆదివారం ఆయన పమర్శించారు. పోలీసులు లాటి చార్జి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్