కార్మికులకు ఆటో రిక్షాలను పంపిణీ చేసిన డిప్యూటి మేయర్

58చూసినవారు
ప్రతి ఇంటి నుంచి 100% చెత్తను సేకరించి హైదరాబాద్ సిటీని క్లిన్ అండ్ గ్రీన్ గా మార్చాలని గ్రేటర్ డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. మంగళవారం అమే క్యాంపు కార్యాలయం వద్ద టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి స్వచ్ఛ ఆటో రిక్షాలను కార్మికులకు డిప్యూటి మేయర్ పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా చెత్త సేకరణను చేపట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్