కాంట్రాక్ట్ ఔట్ పోర్సింగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

55చూసినవారు
కాంట్రాక్ట్ వర్కర్స్, ఔట్ పొర్సింగ్, నాన్ పర్మినెంట్ కార్మికులు, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ అధ్వర్యంలో సోమవారం చిక్కడపల్లిలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఔట్ పోర్సింగ్ ఉద్యోగులు మహ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో నాయకులు పాలడుగు భాస్కర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని వాటిని మార్చుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్