విద్యార్థి అదృశ్యం

1530చూసినవారు
విద్యార్థి అదృశ్యం
శంషాబాద్ ఆర్జిఐ పోలీస్ స్టేషన్ పరిధిలో జిఎంఆర్ చిన్మయ స్కూల్లో చదువుతున్న విద్యార్థి శనివారం అదృశ్యం అయ్యాడు. ప్రత్విక్ 13 సంవత్సరాలు బాలుడు కరాటే క్లాస్ కానీ చెప్పి బయలుదేరి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవడంతో చుట్టూ ప్రక్కల ప్రాంతాలు , బంధువులు ఇండ్లలో వెతికి చివరికి ఎక్కడ ఆచూకీ దొరకపోవడంతో పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్