టీపీసీసీ అధ్యక్షులను కలిసిన వీఎన్ గౌడ్

62చూసినవారు
టీపీసీసీ అధ్యక్షులను కలిసిన వీఎన్ గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ను తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ ఏ. విశ్వనాథ్ గౌడ్(వీఎన్ గౌడ్) కలిశారు. సోమవారం హైదరాబాద్ లో మహేష్ గౌడ్ తో విశ్వనాథ్ గౌడ్, ఆయన కుమారుడు సోమనాథ్ గౌడ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా నియామకం, బాధ్యతలు చేపట్టిన సందర్బంగా శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్