డాక్టర్ రమేష్ ను సన్మానించిన కార్పొరేటర్ శాంతి

79చూసినవారు
డాక్టర్ రమేష్ ను సన్మానించిన కార్పొరేటర్ శాంతి
డాక్టర్స్ డే ని పురస్కరించుకుని నాచారం డివిజన్ రాఘవేంద్ర నగర్ లో చాలాకాలంగా శివ నర్సింగ్ హోమ్ పేరుతో ఎందరో పేదలకు తక్కువ ధరకే వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ రమేష్ ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేఖర్ పాల్గొని డాక్టర్ రమేష్ ను శాలువాతో సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాంబాబు, సంజన్న చారి, ప్రకాష్, ప్రీతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్