చర్లపల్లి జైల్లో జీవిత ఖైదీ నరసింహులు ఆత్మహత్య

3005చూసినవారు
చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రంలో జైల్లో జీవిత ఖైదీ నరసింహులు ఆత్మహత్య చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా బొబ్బట్ల గ్రామానికి చెందిన నరసింహులు(28)-2014 తల్లిని హత్యచేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నరసింహులు, మానసిక వైద్య చికిత్స కోసం ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్లి వస్తున్న నరసింహులు మంగళవారం అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ గాంధీలో ఆసుపత్రిలో బుధవారం మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్