తిమ్మాయిపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పీసీసీ మెంబర్

65చూసినవారు
తిమ్మాయిపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పీసీసీ మెంబర్
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక నాయకులతో కలిసి పీసీసీ మెంబర్ డా. టీ. రితిక్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్