గడ్డిఅన్నారం డివిజన్లోని పి&టి కాలనీ హుస్సేన్ మటన్ షాప్ నుండి లలిత నగర్ సాయి బాబా ఆలయం వరకు CRMP పరిధిలోకి వచ్చే రహదారి అధ్వాన్నంగా ఉందని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ పంకజ వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఇస్తూ సమస్యను వివరించారు. రహదారి పై వాణిజ్య భవనాల నుండి భారీగా పన్నులు వసూలు చేయబడుతున్నాయని తెలిపారు