గడ్డిఅన్నారంలో బీజేపీ భారీ బైక్ ర్యాలీ
మల్కాజ్గిరి పార్లమెంట్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారానికి శనివారం రోజు ఆఖరిరోజు కావడంతో గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గడ్డిఅన్నారం డివిజన్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటట్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ సీరియల్ నెంబర్ "2"కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని వారి కోరారు.