మాట వరుసకు నువ్వే గెలుస్తావ్ అన్నాను: మల్లారెడ్డి (వీడియో)

34207చూసినవారు
మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని తాను చేసిన వ్యాఖ్యలపై మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఓ సమావేశంలో మాట్లాడుతూ.. 'ఎదురు పడిన మనిషిని మాట వరుసకు నువ్వే గెలుస్తావ్ అని అన్నాను. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అసలు ఈటల రాజేందర్ మల్కాజిగిరికి ఏం చేశాడు. ఆయనకు ఇక్కడ ఓటు లేదు. ఆయన మల్కాజిగిరికి చెందిన వాడు కాదు. ఆయన నాన్ లోకల్' అన్నారు.

సంబంధిత పోస్ట్