కేదార్‌నాథ్‌లో మంచు తుపాను

60చూసినవారు
కేదార్‌నాథ్‌లో మంచు తుపాను
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ గాంధీ సరోవర్‌ ప్రాంతంలో ఆదివారం(జూన్‌30) ఉదయం మంచు తుపాను చెలరేగింది. ‘కేదార్‌నాథ్‌ దామ్‌ వెనుకాల ఉన్న మంచుపర్వతం దగ్గర ఉదయం 5 గంటలకు మంచు తుపాను వచ్చింది. దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. పర్వతం మీద నుంచి మంచు కిందికి వచ్చింది. ఇది కేదార్‌నాథ్‌లో అలజడికి కారణమైంది’అని రుద్రప్రయాగ్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ విశాఖ అశోక్‌ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్