గంగానది ప్రక్షాళనకు రూ.40 వేల కోట్లు ఖర్చైతే.. మూసీకి రూ.లక్షా యాభై వేల కోట్లా?: కేటీఆర్ (వీడియో)

84చూసినవారు
మూసీ ప్రక్షాళన అనేది పెద్ద స్కామ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. "2400 కిలోమీటర్లు ఉండే గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది. అయితే కేవలం 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు మాత్రం లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మన ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరి దీన్ని స్కామ్ అనకుండా ఇంకేం అనాలి" అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్