రెండు పిల్లర్లు కుంగితే భూమి బద్దలైందా?: కేసీఆర్

589చూసినవారు
రెండు పిల్లర్లు కుంగితే భూమి బద్దలైందా?: కేసీఆర్
మెడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే భూమి బద్దలైందా? అని మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ కాదనభేరీ సభలో ఆయన మాట్లాడుతూ.. 'కాళేశ్వరం ప్రాజెక్టులో 300కు పైగా పిల్లర్లు ఉంటాయి. వాటిలో 2 కుంగితే రాద్ధాంతం చేస్తున్నారు. రెండు కుంగితే భూమి బద్దలైందా..? మేడిగడ్డ పేరు చెప్పి నన్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. త్వరలో టీవీల్లో కూర్చుని కాళేశ్వరంపై వివరిస్తా.' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్