పురుగు మందు తాగితే రూ.లక్ష.. ప్రాణం తీసిన పందెం

13590చూసినవారు
పురుగు మందు తాగితే రూ.లక్ష.. ప్రాణం తీసిన పందెం
సరదాగా కాసిన పందెం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. హైదరాబాద్ శంకర్ పల్లి పరిధిలోని చెందిప్పకు చెందిన సురేందర్ (45) కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో పందెం కాశారు. పురుగు మందు తాగితే రూ.లక్ష ఇస్తామని సురేందర్‌తో ఛాలెంజ్ చేశారు. దీంతో నిజంగానే పురుగు మందు తాగడంతో సురేందర్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

సంబంధిత పోస్ట్