పెరుగులో ఇవి కలిపి తింటే ఆ సమస్యలన్నీ దూరం!

61చూసినవారు
పెరుగులో ఇవి కలిపి తింటే ఆ సమస్యలన్నీ దూరం!
పెరుగు ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయితే పెరుగుతో ఇవి కలిపి తింటే అనేక సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పెరుగు, జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు సమస్యతో బాధపడే వారు దీని వల్ల మంచి ప్రయోజనం పోందుతారు. పెరుగు, సైంధవ లవణం కలిపి తింటే ఎసిడిటీ తగ్గుతుంది. కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీనివల్ల నోటిపూత, పంటినొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు తొలగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్