రాహుల్‌కు కోర్టు కీలక ఆదేశాలు

71చూసినవారు
రాహుల్‌కు కోర్టు కీలక ఆదేశాలు
రాహుల్ గాంధీ జులై 2న తమ ముందు హాజరు కావాలని యూపీలోని సుల్తాన్‌పూర్ ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై 2018లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో 2024 ఫిబ్రవరి 20న అమేథీలో తన “భారత్ జోడో న్యాయ్ యాత్ర”ను రాహుల్ నిలిపివేసి, కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్