గుమ్మం వద్దకే పెంచిన పింఛన్లు

1548చూసినవారు
గుమ్మం వద్దకే పెంచిన పింఛన్లు
జూలై ఒకటో తేదీ ఉదయాన్నే సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల గుమ్మం వద్దే అందజేస్తామని రాష్ట్ర మంత్రి నిమ్మల రామా­నాయుడు అన్నా­రు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతు, ఇతర పింఛన్లను రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ. మూడు వేల నుంచి రూ.ఆరు వేలకు పెంచుతూ నిర్ణ­యం తీసు­కున్నామన్నారు.

సంబంధిత పోస్ట్