పెరిగిన పచ్చిమిర్చి ధర

396028చూసినవారు
పెరిగిన పచ్చిమిర్చి ధర
టమాటా ధర భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా పచ్చిమిర్చి మరో షాక్ ఇచ్చింది. పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తా నగరంలో కిలో పచ్చిమిర్చి రూ.350కి చేరింది. కిలో టమాటా ఇప్పటికే రూ.120 దాటిన విషయం తెలిసిందే. అల్లంరేటు కూడా త్వరలో రూ.400 చేరే అవకాశం ఉంది. పచ్చిమిర్చి రేట్లు తెలంగాణ, ఏపీలో కిలో రూ.90 నుంచి రూ.100 వరకు ఉంది.

సంబంధిత పోస్ట్