IND-AUS మ్యాచ్.. గంటగంటకూ మారుతున్న వాతావరణం

70చూసినవారు
టీ20 WC సూపర్-8లో భాగంగా భారత్-ఆసీస్ మధ్య మ్యాచ్ జరగనున్న సెయింట్ లూసియాలో వాతావరణం గంటగంటకూ మారుతోంది. రెండు గంటల క్రితం వర్షం కురవగా. కొద్దిసేపటి నుంచి అక్కడ ఎండ కాస్తోంది. దీంతో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు. అయితే వర్షం కురిసి ఆట సాధ్యం కాకపోతే భారత్ 5 పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుతుంది. రాత్రి 7.30 గంటలకు టాస్, 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్