టెలిగ్రామ్‌పై దర్యాప్తు చేస్తున్న భారత్.. మన దేశంలో ‌యాప్‌ను నిషేధించే అవకాశం: రిపోర్ట్

64చూసినవారు
టెలిగ్రామ్‌పై దర్యాప్తు చేస్తున్న భారత్.. మన దేశంలో ‌యాప్‌ను నిషేధించే అవకాశం: రిపోర్ట్
టెలిగ్రామ్‌ యాప్‌పై బలవంతపు వసూళ్లు, గ్యాంబ్లింగ్ వంటి నేరాలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో భారత సర్కార్ దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారని సోమవారం ఓ డిజిటిల్ మీడియా తన కథనంలో పేర్కొంది. కాగా, ఈ దర్యాప్తులో తేలే అంశాల ఆధారంగా ఈ మెసేజింగ్ యాప్‌పై నిషేధం విధించే అవకాశం లేకపోలేదని ఆ అధికారి చెప్పారు. టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ఫ్రాన్స్‌లో అరెస్టైన తరువాత ఈ నివేదిక వచ్చింది.

సంబంధిత పోస్ట్