ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించిన టీమిండియా WTC పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం
ఆస్ట్రేలియా 55 పాయింట్లలో అగ్రస్థానంలో ఉండగా,
భారత్ 52.77 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్తో తొలి టెస్టు ఓటమి తర్వాత
భారత్ ఐదో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా మూడో స్థానంలో సౌతాఫ్రికా, తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, విండీస్, ఇంగ్లండ్, శ్రీలంక ఉన్నాయి.