BREAKING: ఫైనల్ చేరిన భారత్

290640చూసినవారు
BREAKING: ఫైనల్ చేరిన భారత్
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత క్రికెట్ జట్టు ఫైనల్ చేరింది. మంగళవారం ఉత్కంఠగా జరిగిన సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 244/7 స్కోరు సాధించింది. ఈ లక్ష్యాన్ని 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. భారత బ్యాటర్లలో సచిన్ దాస్ (96), ఉదయ్ సహరాన్ (81) రాణించారు.

సంబంధిత పోస్ట్