జావెలిన్ త్రోయర్ నవదీప్ రజతాన్ని అప్‌గ్రేడ్ చేయడంతో పారిస్ పారాలింపిక్స్ లో భారత్ కు 7వ స్వర్ణం

78చూసినవారు
జావెలిన్ త్రోయర్ నవదీప్ రజతాన్ని అప్‌గ్రేడ్ చేయడంతో పారిస్ పారాలింపిక్స్ లో భారత్ కు 7వ స్వర్ణం
పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-41 ఈవెంట్ లో భారత అథ్లెట్ నవదీప్ కు బంగారు పతకం లభించింది. తొలుత నవదీప్(47.32 మీటర్లు) రజత పతకాన్ని సాధించాడు. అయితే అనూహ్యంగా స్వర్ణం గెలిచిన ఇరాన్ అథ్లెట్ సదేగ్ బెయిట్ పై(47.64 మీటర్లు) అనుచిత ప్రవర్తన కారణంగా అనర్హత వేటు పడింది. ఈ మేరకు పారాలింపిక్స్ కమిటీ స్వర్ణానికి అప్‌గ్రేడ్ చేసింది. దీంతో పారిస్ పారాలింపిక్స్ లో భారత్ ఏడో బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్