BREAKING: తొక్కిసలాట.. ముగ్గురు మృతి

73చూసినవారు
BREAKING: తొక్కిసలాట.. ముగ్గురు మృతి
చెన్నై మెరీనా బీచ్ లో ఎయిర్ షో సందర్భంగా తీవ్ర విషాదం నెలకొంది. ఎయిర్ షోను చూసేందుకు లక్షలాది మంది తరలిరావడంతో.. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్