ఏపీలో పూర్తయిన పీజీ మెడికల్ స్టూడెంట్స్‌ రిజిస్ట్రేష‌న్

80చూసినవారు
ఏపీలో పూర్తయిన పీజీ మెడికల్ స్టూడెంట్స్‌ రిజిస్ట్రేష‌న్
AP: రాష్ట్రంలో పీజీ వైద్య విద్య‌ను ఆశిస్తున్న వైద్య విద్యార్థులంద‌రూ దాదాపు పూర్తిగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. డాక్ట‌ర్ NTR వైద్య విశ్వ విద్యాల‌యం జారీ చేసిన నోటిఫికేష‌న్ మేర‌కు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ గ‌త నెల 27న మొద‌లైంది. నేటి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 8,645 మంది పీజీ వైద్య విద్య‌లో ప్ర‌వేశం కొర‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకున్న‌ట్లు వైద్య విశ్వ‌విద్యాల‌యం అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్