పాకిస్థాన్కు
భారత్ మరో షాక్ ఇచ్చింది. రావి నది నీటిని పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం. అయితే దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న షాపూర్ కంది డ్యాం పూర్తి కావడమే ఇందుకు ప్రధాన కారణం. 1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో భారత్- పాక్ల మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగింది. ఈ కారణంగా, ఈ నది నుండి పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని ఆపడానికి
భారతదేశం ఆనకట్టలు నిర్మించాలని నిర్ణయించుకుంది.