నేడు దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలకు పోలింగ్

4720చూసినవారు
నేడు దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలకు పోలింగ్
దేశంలోని 15 రాజ్యసభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. దేశంలోని మూడు రాష్ట్రాల నుంచి 15 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండడంతో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్