భావోద్వేగంతో భారత క్రికెటర్ల కన్నీరు (వీడియో)

74చూసినవారు
భారత క్రికెట్ జట్టు 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచింది. విజేతగా నిలిచాక భారత క్రికెటర్లు భావోద్వేగానికి గురయ్యారు. స్టేడియంలోనూ, డగౌట్‌లోనూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. 2014 T20 WC, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 & 2023 టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్, 2023 ODI ఫైనల్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆ తర్వాత సాధించిన కప్ కావడంతో భారత క్రికెటర్ల సంతోషానికి అవధులు లేవు.

సంబంధిత పోస్ట్