ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు

64చూసినవారు
ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు
టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ప్రధాని మోదీని కలిశారు. ఈరోజు ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారిని ప్రధాని మోదీ అభినందించారు.

సంబంధిత పోస్ట్