బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టుకు భారత జట్టు ప్రకటన

65చూసినవారు
బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టుకు భారత జట్టు ప్రకటన
సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లా మధ్య రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా జరిగే తొలి టెస్టుకు టీమిండియా జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్‌), జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), అశ్విన్, జడేజా, అక్షర్, కుల్‌దీప్‌, సిరాజ్, ఆకాశ్ దీప్, బుమ్రా, యశ్ దయాళ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్