బీజేపీలోకి పారిశ్రామిక‌వేత్త న‌వీన్ జిందాల్‌..!

75చూసినవారు
బీజేపీలోకి పారిశ్రామిక‌వేత్త న‌వీన్ జిందాల్‌..!
సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో హ‌ర్యానాలో కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త‌, మాజీ ఎంపీ న‌వీన్ జిందాల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆదివారం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ `విక‌సిత్ భార‌త్‌` ఎజెండా అమ‌లులో భాగ‌స్వాముడిని కావాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్