INDvsBAN.. మూడో రోజు ముగిసిన ఆట

77చూసినవారు
INDvsBAN.. మూడో రోజు ముగిసిన ఆట
చెన్నై చెపాక్ వేదికగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న బంగ్లా ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. హుస్సేన్‌ శాంటో (51*), షకీబ్‌ అల్‌ హసన్‌ (5*) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. అశ్విన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఒక వికెట్‌ తీశాడు. బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 357 పరుగులు కావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్